ETV Bharat / state

'ఆర్టీసీ టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి' - 'ఆర్టీసీ టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి'

ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వనెక్కి తీసుకోవాలని కోరుతూ... సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాకి దిగారు కాంగ్రెస్ నాయకులు.

cong
'ఆర్టీసీ టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి'
author img

By

Published : Dec 2, 2019, 3:25 PM IST

ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట టిక్కెట్ల పెంపునకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిలోమీటర్​కి 20 పైసలు పెంచి ప్రజల నడ్డి విరిచారని.. దీని వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచలేదని.. ఇదే ప్రథమమని స్పష్టం చేశారు. టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.

'ఆర్టీసీ టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి'

ఇవీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు అమలు.. ఛార్జీలు ఇవే!

ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట టిక్కెట్ల పెంపునకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిలోమీటర్​కి 20 పైసలు పెంచి ప్రజల నడ్డి విరిచారని.. దీని వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచలేదని.. ఇదే ప్రథమమని స్పష్టం చేశారు. టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.

'ఆర్టీసీ టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి'

ఇవీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు అమలు.. ఛార్జీలు ఇవే!

TG_SRD_56_02_CONGRESS_NIRASANA_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) ఆర్టీసీ టికెట్ ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట టిక్కెట్ల పెంపునకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిలోమీటర్ కి 20పైసల పెంపు వల్ల ప్రజల నడ్డి విరిచారని.. దీని వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచలేదని.. ఇదే ప్రప్రథమంగా అని స్పష్టం చేశారు. టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.....SPOT

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.