ETV Bharat / state

గంగమ్మ ఒడికి గణనాథుడు...

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్​లో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

author img

By

Published : Sep 13, 2019, 11:25 AM IST

సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు
సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగాయి. గణనాథుడిని 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో కొలిచిన నిర్వాహకులు... ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. మహిళలు, యువతుల దాండియా, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఓ భక్తుడు సైకిల్ పై హెల్మెట్ పెట్టుకుని వినాయకున్ని నిమజ్జనానికి తరలించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవీ చూడండి: జగన్​ వంద రోజుల పాలన భేష్​: నిరంజన్ రెడ్డి

సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగాయి. గణనాథుడిని 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో కొలిచిన నిర్వాహకులు... ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. మహిళలు, యువతుల దాండియా, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఓ భక్తుడు సైకిల్ పై హెల్మెట్ పెట్టుకుని వినాయకున్ని నిమజ్జనానికి తరలించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవీ చూడండి: జగన్​ వంద రోజుల పాలన భేష్​: నిరంజన్ రెడ్డి

ఈటీవి తెలంగాణ- సంగారెడ్డి తేది: 11-09-19 జహీరాబాద్: రిపోర్టర్, కెమెరా: అహ్మద్ ఫీడ్ స్లగ్: tg_srd_28_11_congress_dharna_av_ts10059 ( ).... రైతులకు పెట్టుబడి రాయితీ ఎరువుల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ప్రదర్శన చేపట్టిన నాయకులు కెసిఆర్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖరీఫ్ కాలం ముగిసి పోయినప్పటికీ పెట్టుబడి రాయితీ ఖాతాల్లో జమ చేయకపోవడం సరికాదన్నారు. అన్నదాతలకు అవసరమైన కాలంలో ఇతర ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంతో బారులు తీరాల్సిన దుస్థితి నెలకొందని నాయకులు ఆరోపించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో రమేష్ బాబు కు అందజేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.