ETV Bharat / state

సంగారెడ్డిలో భాజపా నేతల సంబురాలు - సంగారెడ్డిలో భాజపా సంబురాలు

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజాపా గెలుపుపై సంగారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

సంగారెడ్డిలో భాజపా నేతల సంబురాలు
సంగారెడ్డిలో భాజపా నేతల సంబురాలు
author img

By

Published : Nov 10, 2020, 4:55 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలుపుతో తెరాస పతనం ప్రారంభమైందని భాజపా నేతలు అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపుతో సంగారెడ్డి నియోజకవర్గంలో సంబురాలు చేసుకున్నారు.

దుబ్బాకలో రఘునందన్​రావును గెలిపించినందుకు దుబ్బాక ప్రజలకు పాదాభివందనం చేశారు. భవిష్యత్తులో తెరాస ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలుపుతో తెరాస పతనం ప్రారంభమైందని భాజపా నేతలు అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపుతో సంగారెడ్డి నియోజకవర్గంలో సంబురాలు చేసుకున్నారు.

దుబ్బాకలో రఘునందన్​రావును గెలిపించినందుకు దుబ్బాక ప్రజలకు పాదాభివందనం చేశారు. భవిష్యత్తులో తెరాస ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు.

ఇదీ చూడండి: కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.