ETV Bharat / state

తాగునీటిలో బల్లి.. విద్యార్థుల ఆందోళన - sri chaitanya students slogans against management

రంగారెడ్డి జిల్లా అంబర్​పేట్​ డీడీకాలనీలోని శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థులు తాగే నీటిలో బల్లిపడింది. కొంతవిద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్య తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాగునీటిలో బల్లి.. విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Nov 8, 2019, 10:07 AM IST

రంగారెడ్డి జిల్లా అంబర్​పేట్​ పరిధిలోని డీడీకాలనీలోని శ్రీచైతన్య కళాశాలలో తాగునీటిలో బల్లిపడింది. ఆనీరు తాగడం వల్ల కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళన చేపట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.

తాగునీటిలో బల్లి.. విద్యార్థుల ఆందోళన

ఇవీచూడండి: తేలు కాటుతో విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా అంబర్​పేట్​ పరిధిలోని డీడీకాలనీలోని శ్రీచైతన్య కళాశాలలో తాగునీటిలో బల్లిపడింది. ఆనీరు తాగడం వల్ల కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళన చేపట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.

తాగునీటిలో బల్లి.. విద్యార్థుల ఆందోళన

ఇవీచూడండి: తేలు కాటుతో విద్యార్థి మృతి

Intro:అంబర్పేట్... డి డి కాలనీ లోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులు త్రాగే నీటిలో బల్లి పడడంతో ఆ నీరు త్రాగడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన...
ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు వచ్చి సర్ది చెప్పారు ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యానికి వివరిస్తామని తెలిపారు..
Byte: లక్ష్మయ్య అంబర్ పేట ఎస్ఐBody:Vijender amberpetConclusion:8555855674

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.