ETV Bharat / state

'టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోండి'

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో తాత్కాలిక టపాసుల దుకాణ యజమానులతో డీసీపీ ప్రకాశ్​రెడ్డి సమావేశం నిర్వహించారు. దుకాణ యజమానులు కచ్చితంగా అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

SHAMSHABAD DCP CONDUCTED MEETING WITH CRACKERS SHOP KEEPERS
author img

By

Published : Oct 24, 2019, 11:45 PM IST

నిషేదం విధించిన చైనా టపాసులు​ అమ్మినా... కాల్చినా... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని తన కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో అనుమతి పొందాలని సూచించారు. క్రాకర్స్​ దుకాణ యజమానులు అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ తెలిపారు.

'టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోండి'

ఇవీ చూడండి: ఏటీఎంలలో స్కిమ్మింగ్ యంత్రాలు.. విదేశీయుల అరెస్ట్..

నిషేదం విధించిన చైనా టపాసులు​ అమ్మినా... కాల్చినా... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని తన కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో అనుమతి పొందాలని సూచించారు. క్రాకర్స్​ దుకాణ యజమానులు అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ తెలిపారు.

'టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోండి'

ఇవీ చూడండి: ఏటీఎంలలో స్కిమ్మింగ్ యంత్రాలు.. విదేశీయుల అరెస్ట్..

Tg_hyd_58_24_CRACKERS ON DCP_AB_TS10020. note:feed drom desk whatsapp. M.Bhujangareddy. (Rajendranagar) 8008840002. చైనా క్రాకర్స్ పై నిషేధం క్రాకర్స్ అమ్మిన కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈరోజు శంషాబాద్ లోని తన కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే క్రాకర్స్ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో అనుమతి పొందాలని ఆయన కోరారు. దానిపై చర్చ తెలిపారు. క్రాకర్స్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు ట్రాకర్ క్రాకర్స్ పై నిర్ణయించిన ధర కంటే ఎక్కువ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. బైట్ ప్రకాష్ రెడ్డి శంషాబాద్ డిసిపి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.