ETV Bharat / state

శంషాబాద్​లో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం ప్రారంభం

చేవెళ్ల పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి తరఫున ఆయన తోబుట్టువులు గౌతమిరెడ్డి, అపర్ణలు  ప్రచారంలో పాల్గొంటున్నారు. శంషాబాద్​ మండల కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు.

author img

By

Published : Mar 27, 2019, 2:21 PM IST

Updated : Mar 27, 2019, 2:53 PM IST

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వేణు గౌడ్​
కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వేణు గౌడ్​
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పీసీసీ సభ్యుడు వేణు గౌడ్ ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో విశ్వేశ్వర్​రెడ్డి సోదరీమణులు పాల్గొన్నారు. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో గౌతమి రెడ్డి, శంషాబాద్ మండల కేంద్రంలో అపర్ణలు ఇద్దరు అన్నకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. విశ్వేశ్వర్​ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని వేణు గౌడ్​ కోరారు.

ఇవీ చూడండి:ఐదేళ్లలో చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది: బీబీ పాటిల్

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వేణు గౌడ్​
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పీసీసీ సభ్యుడు వేణు గౌడ్ ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో విశ్వేశ్వర్​రెడ్డి సోదరీమణులు పాల్గొన్నారు. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో గౌతమి రెడ్డి, శంషాబాద్ మండల కేంద్రంలో అపర్ణలు ఇద్దరు అన్నకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. విశ్వేశ్వర్​ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని వేణు గౌడ్​ కోరారు.

ఇవీ చూడండి:ఐదేళ్లలో చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది: బీబీ పాటిల్

Intro:hyd_tg_16_27_shamshabad cong party openning_av_c6.re2


Body:రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పిసిసి సభ్యుడు వేణు గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబము రోడ్డెక్కింది విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నియోజకవర్గంలో లో ప్రచారం చేపట్టారు శంషాబాద్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున అక్క చెల్లెల్లు ప్రచారంలో పాల్గొంటున్నారు రాజేంద్ర నియోజకవర్గంలో గౌతమి రెడ్డి శంషాబాద్ మండల కేంద్రంలో అపర్ణ ఇద్దరు అన్నకు తోడుగా ఉంటూ ప్రజల పాల్గొంటున్నారు శంషాబాద్ లో జరిగిన సమావేశానికి హాజరయి ఇప్పటినుండి ఎక్కడి నుండి ప్రారంభించాలి ప్రచారంలో ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు


Conclusion:విజువల్స్.....
Last Updated : Mar 27, 2019, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.