ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఈటల

author img

By

Published : Mar 28, 2021, 4:27 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి ఈటల పర్యటించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Minister Itala
మంత్రి ఈటల

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని.. లిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో కలిసి హస్పిటల్​ను ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో.. 24 గంటలు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని.. లిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో కలిసి హస్పిటల్​ను ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో.. 24 గంటలు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోంది: కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.