ETV Bharat / state

జీహెచ్​ఎంపీ పరిసర పల్లెల్లో కరోనా కేసుల తగ్గుదల - less number of corona positive cases filed in rural areas at telangana

కరోనా నియంత్రణలో గ్రామ పంచాయతీలు అవగాహనతో వ్యవహరించాయి. పట్టణాల్లో కేసులు వెలుగు చూస్తుండగా...భాగ్యనగర శివారు జిల్లాల్లోని గ్రామాల్లో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.

corona latest news in rangareddy district
corona latest news in rangareddy district
author img

By

Published : May 1, 2020, 7:52 AM IST

రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో(జీహెచ్‌ఎంసీ మినహాయించి) ఇప్పటివరకు 34 కేసులు రాగా.. అందులో 8 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి కూడా నాలుగు పంచాయతీల్లోనే వెలుగు చూశాయి. శంకర్‌పల్లి మండలం పొద్దటూరులో 2, నందిగామ మండలం చేగూరులో 3, తాళ్లగూడలో 2, మహేశ్వరం మండలం నందుపల్లిలో ఒక కేసు వచ్చింది.

అప్రమత్తత, అవగాహనతో వ్యవహరించారు...

కరోనా వైరస్‌ విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత జాగరూకతతో వ్యవహరించారని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ తెలిపారు . లాక్‌డౌన్‌ను పక్కాగా పాటించారని పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు సర్వేతోపాటు అవగాహన కల్పించారని చెప్పారు. పరస్పర సహకారంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగాం... అనుమానితులను ఇంటికే పరిమితం చేశామని పాలనాధికారి వెల్లడించారు .

రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో(జీహెచ్‌ఎంసీ మినహాయించి) ఇప్పటివరకు 34 కేసులు రాగా.. అందులో 8 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి కూడా నాలుగు పంచాయతీల్లోనే వెలుగు చూశాయి. శంకర్‌పల్లి మండలం పొద్దటూరులో 2, నందిగామ మండలం చేగూరులో 3, తాళ్లగూడలో 2, మహేశ్వరం మండలం నందుపల్లిలో ఒక కేసు వచ్చింది.

అప్రమత్తత, అవగాహనతో వ్యవహరించారు...

కరోనా వైరస్‌ విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత జాగరూకతతో వ్యవహరించారని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ తెలిపారు . లాక్‌డౌన్‌ను పక్కాగా పాటించారని పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు సర్వేతోపాటు అవగాహన కల్పించారని చెప్పారు. పరస్పర సహకారంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగాం... అనుమానితులను ఇంటికే పరిమితం చేశామని పాలనాధికారి వెల్లడించారు .

For All Latest Updates

TAGGED:

eenadu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.