శంషాబాద్ మున్సిపాలిటీలో ఓటరు జాబితా సవరణ, వార్డుల విభజన ప్రక్రియ చట్ట ప్రకారం జరగలేదని స్థానికులు కోడె సిద్ధులు, శ్రీనివాస్, గోపాల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు చట్ట ప్రకారం ఓటరు జాబితా సవరణ, వార్డుల విభజన సరిగ్గా జరిగే వరకూ ఎన్నికలు నిర్వహించవద్దని ఆదేశించింది.
- ఇదీ చూడండి : ప్రపంచ కప్ ఓటమిపై బీసీసీఐ పోస్ట్మార్టమ్