ETV Bharat / state

'నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రధానితో మాట్లాడుతా'

author img

By

Published : Dec 1, 2019, 7:58 PM IST

శంషాబాద్​లోని పశు వైద్యురాలి నివాసంలో ఆమె కుటుంబసభ్యులను కేంద్ర సహాయ మంత్రి సంజీవ్​కుమార్​ పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి నిందితులతు త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు.

CENTRAL MINISTER SANJIVKUMAR SPOKE ON SHAMSHABAD INCIDENT
నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తా: కేంద్రమంత్రి సంజీవ్​కుమార్​

సమాజంలో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి ఉందంటే సిగ్గుపడాలని కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ అన్నారు. శంషాబాద్​లోని వెటర్నరీ వైద్యురాలి నివాసంలో ఆమె కుటుంబసభ్యులను సంజీవ్‌కుమార్ పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులకు త్వరగానే శిక్షపడేలా చేస్తామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించానని, సీపీనికలిసి వివరాలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తా: కేంద్రమంత్రి సంజీవ్​కుమార్​

ఇవీ చూడండి: 'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'

సమాజంలో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి ఉందంటే సిగ్గుపడాలని కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ అన్నారు. శంషాబాద్​లోని వెటర్నరీ వైద్యురాలి నివాసంలో ఆమె కుటుంబసభ్యులను సంజీవ్‌కుమార్ పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులకు త్వరగానే శిక్షపడేలా చేస్తామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించానని, సీపీనికలిసి వివరాలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తా: కేంద్రమంత్రి సంజీవ్​కుమార్​

ఇవీ చూడండి: 'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'

TG_Hyd_31_01_Central_Minister_Sanjaykumar_AB_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) సమాజంలో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి ఉందంటే సిగ్గుపడాలని కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ అన్నారు. బాధితురాలి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. శంషాబాద్‌ లోని వెటర్నరీ వైద్యురాలి నివాసంలో ఆమె కుటుంబసభ్యులను సంజీవ్‌కుమార్ పరామర్శించి సానుభూతి తెలిపి ధైర్యంగా ఉండాలన్నారు. వెటర్నరీ యువ వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులకు త్వరగానే శిక్షపడేలా చేస్తామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించానని సీపీని కూడా కలిసి వివరాలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. బైట్: సంజీవ్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.