ETV Bharat / state

నిద్ర మత్తులో డ్రైవర్.. దుకాణాలపైకి దూసుకెళ్లిన  బస్సు - HYDERABAD DEPOT

రంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడం వల్ల దుకాణాలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర గాయాలతో ఇద్దరి ఆసుపత్రికి తరలింపు
author img

By

Published : May 4, 2019, 6:28 PM IST

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి కారణంగా దుకాణ సముదాయాలపై బస్సు దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చేవెళ్ల మండల కేంద్రం ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

BUS DRIVER SLEEPING MOOD
నిద్ర మత్తులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ డ్రైవర్

ఇవీ చూడండి : 'ఐదో విడత' ప్రచారానికి తెర.. 6న పోలింగ్

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి కారణంగా దుకాణ సముదాయాలపై బస్సు దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చేవెళ్ల మండల కేంద్రం ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

BUS DRIVER SLEEPING MOOD
నిద్ర మత్తులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ డ్రైవర్

ఇవీ చూడండి : 'ఐదో విడత' ప్రచారానికి తెర.. 6న పోలింగ్

Intro:ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం నడపడంతో దుకాణ సముదాయాలు పై దూసుకెళ్లిన బస్సు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో సాయంత్రం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ డిపో చెందిన ఆర్టిసి బస్సు వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా చేవెల్ల మండల కేంద్రం రాగానే ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద డ్రైవర్ నిద్ర మత్తులు ఉండడంతో బస్సును రోడ్డు పక్కన ఉన్న దుకాణం సముద్రాలపై దూసుకెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న బైకును ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలై బయటపడ్డారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.


Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో దుకాణ సముదాయాలపై దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు


Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.