రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త పారిశుద్ధ్యంపై ఆలయ ఈవో కృష్ణవేణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి పరిశుభ్రపరచాలని ఆదేశించారు. మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:ఆ ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపారు!