రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ శ్యామ్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని ఓ జిరాక్స్ సెంటర్లో నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నట్లు స్నేహితులు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మూడువేలు దాటిన కరోనా కేసులు