ETV Bharat / state

ఆన్​లైన్​ ద్వారా వేములవాడ రాజన్నకు మొక్కుల చెల్లింపు - online puja for vemulavada rajanna

లాక్​డౌన్​ వల్ల వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల సందర్శన నిలిపివేశారు. స్వామి వారికి పూజలు జరిపించాలనుకునే వారికి, మొక్కులు తీర్చుకోవాలనుకునే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ఆన్​లైన్ సదుపాయం కల్పించారు. ​

online facility to do puja for lord vemulavada rajanna during lock down
ఆన్​లైన్​ ద్వారా వేములవాడ రాజన్నకు మొక్కుల చెల్లింపు
author img

By

Published : May 12, 2020, 3:14 PM IST

లాక్​డౌన్​ వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల సందర్శనను అధికారులు నిలిపివేశారు. కానీ స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలనుకునే వారికోసం ఆన్​లైన్​ సదుపాయం కల్పించారు.

11 రకాల పూజల కోసం భక్తులు ఆన్​లైన్​లో రుసుము చెల్లిస్తే వారి గోత్రనామాలతో రాజరాజేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 22 రోజుల నుంచి ఆన్​లైన్​ బుకింగ్స్ ద్వారా ఆలయానికి రూ.84,050 సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.

రాజన్నకు ఆన్​లైన్​ ద్వారా మొక్కులు చెల్లించుకోవాలనుకునే వారు https://meeseva.telangana.gov.in , గూగుల్ ప్లే స్టోర్ లో t app folio ద్వారా పూజలను బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

లాక్​డౌన్​ వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల సందర్శనను అధికారులు నిలిపివేశారు. కానీ స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలనుకునే వారికోసం ఆన్​లైన్​ సదుపాయం కల్పించారు.

11 రకాల పూజల కోసం భక్తులు ఆన్​లైన్​లో రుసుము చెల్లిస్తే వారి గోత్రనామాలతో రాజరాజేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 22 రోజుల నుంచి ఆన్​లైన్​ బుకింగ్స్ ద్వారా ఆలయానికి రూ.84,050 సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.

రాజన్నకు ఆన్​లైన్​ ద్వారా మొక్కులు చెల్లించుకోవాలనుకునే వారు https://meeseva.telangana.gov.in , గూగుల్ ప్లే స్టోర్ లో t app folio ద్వారా పూజలను బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.