ETV Bharat / state

మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోంది: కేటీఆర్​

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పాల్గొన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

author img

By

Published : May 29, 2019, 9:27 PM IST

ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోంది: కేటీఆర్​

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంజాన్​ సందర్భంగా ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు.

మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోంది: కేటీఆర్​

ఇవీ చూడండి: తెరాస మాజీ ఎంపీ కవిత కోసం రాజీనామా చేస్తా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంజాన్​ సందర్భంగా ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు.

మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోంది: కేటీఆర్​

ఇవీ చూడండి: తెరాస మాజీ ఎంపీ కవిత కోసం రాజీనామా చేస్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.