రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ హుండీ లెక్కింపు చేపట్టారు. గత ఎనిమిది రోజుల్లో స్వామివారికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. రూ 9.99 లక్షల నగదు, 175 గ్రాముల బంగారం, 7 కిలోల 300 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయి.
ఇవీచూడండి: వేదపాఠశాల నిర్వహణకు ఇల్లు దానం చేసిన ఎస్పీబీ