ETV Bharat / state

ఏసీబీకి చిక్కిన వేములవాడ సర్వేయర్

ప్రజల కోసం విధులు నిర్వహించాల్సిన సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేయడం వల్ల బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేసిన ఘటన వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడిన సర్వేయర్​ని అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Apr 23, 2019, 10:28 PM IST

వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం అడిగాడు : బాధితుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సర్వేయర్​గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ నలుగురు రైతుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వేములవాడకు చెందిన చల్ల బాలరాజు, తూర్పాటి శంకర్​కు చెందిన వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామని కార్యాలయానికి తిప్పించుకోవడం వల్ల బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సర్వేయర్ అదుపులోకి తీసుకున్నారు.

రూ.20 వేలు లంచం తీసుకుంటుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ఇవీ చూడండి : క్రికెట్​ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సర్వేయర్​గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ నలుగురు రైతుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వేములవాడకు చెందిన చల్ల బాలరాజు, తూర్పాటి శంకర్​కు చెందిన వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామని కార్యాలయానికి తిప్పించుకోవడం వల్ల బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సర్వేయర్ అదుపులోకి తీసుకున్నారు.

రూ.20 వేలు లంచం తీసుకుంటుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ఇవీ చూడండి : క్రికెట్​ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని మూడు వేల వస్త్ర ఉత్పత్తి దారుల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు ప్రత్యేక బీమా శిబిరం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు హాజరై పవర్లూమ్ కార్మికుల దరఖాస్తులను స్వీకరించారు. ప్రమాద, సహజ మరణాలకు ఉచిత బీమా కల్పిస్తుండటంతో స్పందన లభించింది. దీనితోపాటు కార్మికుల వేతనాల నుంచి 8 శాతం అంతే మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి సమీకరించి త్రిఫ్ట్ నిధి ఏర్పాటు చేశారు. చేనేత కార్మికులకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు మరిన్ని అందే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

బైట్ 1
వెంకటేశ్వర్లు, కేంద్ర జౌళిశాఖ అధికారి

బైట్ 2
మోయిజుద్దీన్, రాష్ట్ర జైలు శాఖ ఏ డి వో

బైట్ 3
మారంపల్లి నాగభూషణం, కార్మిక సంఘం నాయకుడు


Body:సయ్యద్ రహమత్, చొప్పదండి


Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.