ETV Bharat / state

రాష్ట్ర జూనియర్ నెట్​బాల్​ ఛాంపియన్​షిప్​ పోటీలు ప్రారంభం

author img

By

Published : Sep 28, 2019, 11:47 PM IST

రాష్ట్ర జూనియర్​ నెట్​ బాల్​ ఛాంపియన్​షిప్​ పోటీలను పెద్దపల్లి జిల్లా రామగిరిలో ప్రారంభించారు. మూడు రోజులు జరగనున్న ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 120 మంది బాలురు, 120 మంది బాలికలు పాల్గొంటున్నారు.

STATE JUNIOR NET BALL CHAMPIONSHIP GAMES STARTED AT PEDDAPALLY

పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడామైదానంలో రాష్ట్ర జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ అండర్19 బాలబాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ఈ పోటీలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. 3 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో మొదటి రోజు పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. పోటీలలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్ ,మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. 120 మంది బాలురు, 120 మంది బాలికలు పాల్గొననున్నారు.

రాష్ట్ర జూనియర్ నెట్​బాల్​ ఛాంపియన్​ షిప్​ పోటీలు ప్రారంభం

ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం

పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడామైదానంలో రాష్ట్ర జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ అండర్19 బాలబాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ఈ పోటీలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. 3 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో మొదటి రోజు పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. పోటీలలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్ ,మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. 120 మంది బాలురు, 120 మంది బాలికలు పాల్గొననున్నారు.

రాష్ట్ర జూనియర్ నెట్​బాల్​ ఛాంపియన్​ షిప్​ పోటీలు ప్రారంభం

ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం

Intro:తెలంగాణ రాష్ట్ర జూనియర్ నెట్ బాల్ చాంపియన్స్ షిప్ పోటీలు ప్రారంభం.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ లోని రాణి రుద్రమదేవి క్రీడామైదానంలో 2వ, తెలంగాణ రాష్ట్ర జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ అండర్19 బాలబాలికల పోటీలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండవసారి ఈ పోటీలను పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నారు .ఈ పోటీలు 3 రోజులు జరుగుతాయి .మొదటి రోజు అయిన ఈ రోజు పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పోటీలలో అదిలాబాద్ ,నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ,వరంగల్, నల్గొండ, మెదక్ ,మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల కు సంబంధించి క్రీడాకారులు పాల్గొన్నారు. 120 మంది బాలురు 120 మంది బాలికలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగరేణి జిఎం లు పతాకాలను ఆవిష్కరించి , క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రీడలను నెట్ బాల్ అసోసియేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.



Body:యం.శివప్రసాద్, మంథని.


Conclusion:9440728281.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.