ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' - పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్డం వివేక్

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా భాజపా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా ఇవాళ పెద్దపల్లి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎంపీ గడ్డం వివేక్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

BJP ELECTION CAMPAIGN IN PEDDAPALLI MUNICIPALITY
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
author img

By

Published : Jan 13, 2020, 5:16 PM IST

పెద్దపల్లి పురపాలక సంఘంలో భాజపా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గడ్డం వివేక్ పాల్గొన్నారు. పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలోని 36 స్థానాల్లో గెలుపొందాలని ఆయన సూచించారు.

కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చర్యలను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు. పుర ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

పెద్దపల్లి పురపాలక సంఘంలో భాజపా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గడ్డం వివేక్ పాల్గొన్నారు. పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలోని 36 స్థానాల్లో గెలుపొందాలని ఆయన సూచించారు.

కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చర్యలను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు. పుర ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

Intro:ఫైల్: TG_KRN_41_13_BJP_ABYARTHULA_SAMAVESHAM_VO_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్దపెల్లి పురపాలక ఎన్నికల్లో భాజపా నేతలు కేంద్ర సంక్షేమ పథకాలను ఆయుధంగా తీసుకొని ముందుకు సాగాలని ఆ పార్టీ నేత గడ్డం వివేక్ కోరారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 ఉండగా పోటీలో ఉన్న అభ్యర్థులంతా విజయం సాధించాలని కోరారు. ఇందుకోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చర్యలను కూడా ప్రజలకు వివరించాలని కోరారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను డబ్బులతో కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల విజయం సాధించేందుకు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించడం కోరారు.
బైట్:


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.