నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. 24 రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య