ETV Bharat / state

అటవీ అధికారులపై గిరిజనుల దాడి

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో అటవీ శాఖ అధికారులపై నలుగురు గిరిజనులు దాడి చేసి పరారయ్యారు.

author img

By

Published : Oct 5, 2019, 11:25 AM IST

అటవీ అధికారులపై గిరిజనుల దాడి

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో అక్రమ కలపను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై గిరిజనులు దాడి చేసి చితకబాదారు. బదావత్ సురేశ్, బదావత్ రాంసింగ్, బదావత్ గంగారాం, బుక్యా లింబ అనే నలుగురు అక్రమంగా కలపను ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకోని స్టేషన్​కు తరలించే క్రమంలో వారు పోలీసులపై కర్రలతో దాడి చేశారని ఎస్సై వెల్లడించారు. తీవ్ర గాయాలైన అటవీ అధికారులు భీంగల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

అటవీ అధికారులపై గిరిజనుల దాడి

ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో అక్రమ కలపను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై గిరిజనులు దాడి చేసి చితకబాదారు. బదావత్ సురేశ్, బదావత్ రాంసింగ్, బదావత్ గంగారాం, బుక్యా లింబ అనే నలుగురు అక్రమంగా కలపను ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకోని స్టేషన్​కు తరలించే క్రమంలో వారు పోలీసులపై కర్రలతో దాడి చేశారని ఎస్సై వెల్లడించారు. తీవ్ర గాయాలైన అటవీ అధికారులు భీంగల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

అటవీ అధికారులపై గిరిజనుల దాడి

ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Intro:అటవి అధికారులపై గిరిజనుల దాడి
అక్రమ కలప ను అడ్దుకున్న అటవీ అదికారులను గిరిజనులు చితకబాదిన సంఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రం లో జరిగింది Body:భీంగల్ SI తెలిపిన వివరాల ప్రకారం బదావత్ సురేష్ బదావత్ రాంసింగ్ బదావత్ గంగారాం బుక్యా లింబ అనే నలుగురు అక్రమంగా కలపను ద్విచక్ర వాహనం పై తరలిస్తున్నారనే విష్వసనీయ సమాచారం మేరకు కాపు కాసి పట్టుకొని ఠాణా కి తరలించే ప్రయత్నం లో ఉండగానే ఎదురు తిరిగి అటవీ అదికారులపై కర్రలతొ దాడి చేయడం జరిగిందని తెలిపారు
తీవ్ర గాయాలైన అటవీ అధికారులు భీంగల్ ఠాణా లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.