ETV Bharat / state

బోధన్​లో తోపులాట.. స్పృహ కోల్పోయిన కార్మికురాలు

author img

By

Published : Nov 6, 2019, 3:26 PM IST

బోధన్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య జరిగిన స్వల్ప తోపులాటలో ఒకరు స్పృహ కోల్పోయారు.

స్పృహ కోల్పోయిన కార్మికురాలు
బోధన్​లో స్వల్ప ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా బోధన్​లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఇవాళ తలపెట్టిన రాస్తారోకోలో పోలీసులకు, మహిళా కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరి చేతులకు గాయాలయ్యాయి.

రైల్వే గేటు వద్ద నుంచి పోలీస్​ స్టేషన్ వరకు మహిళా కార్మికులు నడుచుకుంటూ వచ్చారు. అందులో ఒక కార్మికురాలు స్పృహ కోల్పోవడం వల్ల ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

బోధన్​లో స్వల్ప ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా బోధన్​లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఇవాళ తలపెట్టిన రాస్తారోకోలో పోలీసులకు, మహిళా కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరి చేతులకు గాయాలయ్యాయి.

రైల్వే గేటు వద్ద నుంచి పోలీస్​ స్టేషన్ వరకు మహిళా కార్మికులు నడుచుకుంటూ వచ్చారు. అందులో ఒక కార్మికురాలు స్పృహ కోల్పోవడం వల్ల ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

Intro:TG_NZB_10_06_SPRUHA_KOLPOINA_RTC_KAARMIKURAALU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె వృద్దిక్తంగా కొనసాగుతుంది. ఈరోజు తలపెట్టిన రాస్తారోకోలో పోలీసులకు, మహిళ కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరి మహిళా కార్మికుల చేతులకు గాయాలయ్యాయి. రైల్వే గేటు వద్ద వృద్దిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నుండి మహిళ కార్మికులు పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వచ్చారు. అందులో ఒక కార్మికురాలు స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు.


Body:శివ


Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.