నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో "తెలంగాణ సాహిత్యం, చేతి వృత్తులు-సాంస్కృతిక అధ్యయనం" అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. తెలుగు అధ్యయన శాఖ, ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీసీ సాంబయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ పాలన పూర్తిగా తెలుగులో జరిగే విధంగా చూడాలని సిధారెడ్డిఅన్నారు.కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను అలరించారు.
ఇవీ చూడండి:'శ్రీదేవీ' కోసం అజిత్