ETV Bharat / state

'పట్టణ ప్రగతి మొక్కుబడి కార్యక్రమం కాదు' - nizamabad district latest news

తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే గణేష్​ గుప్తా అన్నారు. నగర పాలక పరిధిలో అమలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

pattana pragathi program in nizamabad
పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్​ గుప్తా
author img

By

Published : Mar 1, 2020, 5:57 PM IST

పట్టణ ప్రగతి ప్రణాళిక మొక్కుబడిగా చేస్తున్న కార్యక్రమం కాదని ఎమ్మెల్యే గణేష్​ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్పొరేషన్‌ 43వ డివిజన్‌లో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు.

అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతం కావడం వల్ల అత్యధిక జనాభా ఉండే పట్టణాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని పేర్కొన్నారు.

పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్​ గుప్తా

ఇదీ చూడండి: మోరీలో చెత్త వేశాడని 5 వేల జరిమానా విధించిన మంత్రి

పట్టణ ప్రగతి ప్రణాళిక మొక్కుబడిగా చేస్తున్న కార్యక్రమం కాదని ఎమ్మెల్యే గణేష్​ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్పొరేషన్‌ 43వ డివిజన్‌లో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు.

అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతం కావడం వల్ల అత్యధిక జనాభా ఉండే పట్టణాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని పేర్కొన్నారు.

పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్​ గుప్తా

ఇదీ చూడండి: మోరీలో చెత్త వేశాడని 5 వేల జరిమానా విధించిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.