ETV Bharat / state

గంగస్థాన్​ ఫేస్​-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం - గంగస్థాన్​ ఫేస్​-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం

నిజామాబాద్​ నగరంలోని గంగస్థాన్ ఫేస్-2 లో నూతనంగా నిర్మించిన శ్రీ రామకృష్ణ ధ్యానమందిర సంప్రోక్షణ వివేకానంద సభా ప్రాగణం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ నీతూ కిరణ్ శేఖర్ హాజరయ్యారు.

ramakrishna-meditation-center
గంగస్థాన్​ ఫేస్​-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం
author img

By

Published : Feb 9, 2020, 8:05 PM IST

నిజామాబాద్​లోని గంగస్థాన్​ ఫేస్​-2లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ధ్యాన కేంద్రం ప్రారంభంమైంది. ప్రారంభ కార్యక్రమానికి మేయర్​ దండు నీతూ కిరణ్​ హజరయ్యారు. నగరంలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయటం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

నేటి యువత... రామకృష్ణ పరమహంస, వివేకానందలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నగరవాసులు ధ్యానమందిర కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్వామి సుకృతానంద మహారాజ్, స్వామి యొగేశానందజీ స్వామి, శితికంఠానందజీ పాల్గొన్నారు.

గంగస్థాన్​ ఫేస్​-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: ఈనాడు తోడుగా.. లబ్ధిదారులు ఆనందంగా...

నిజామాబాద్​లోని గంగస్థాన్​ ఫేస్​-2లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ధ్యాన కేంద్రం ప్రారంభంమైంది. ప్రారంభ కార్యక్రమానికి మేయర్​ దండు నీతూ కిరణ్​ హజరయ్యారు. నగరంలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయటం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

నేటి యువత... రామకృష్ణ పరమహంస, వివేకానందలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నగరవాసులు ధ్యానమందిర కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్వామి సుకృతానంద మహారాజ్, స్వామి యొగేశానందజీ స్వామి, శితికంఠానందజీ పాల్గొన్నారు.

గంగస్థాన్​ ఫేస్​-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: ఈనాడు తోడుగా.. లబ్ధిదారులు ఆనందంగా...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.