ETV Bharat / state

కేసీఆర్​ నూరేళ్లు బతకాలి.. తెరాస పతనం చూడాలి..

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఆలూరు రోడ్డు నుంచి పెర్కిట్ వరకు  భాజపా ఆధ్వర్యంలో ద్విచక్ర ర్యాలీ తీశారు.

author img

By

Published : Sep 17, 2019, 6:03 PM IST

తెరాస


ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలి.. రాబోయే రోజుల్లో తెరాస పతనాన్ని ఆయన చూడాలన్నారు నిజామాబాద్​ ఎంపీ అర్వింద్. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఆలూరు రోడ్డు నుంచి పెర్కిట్ వరకు భాజపా ఆధ్వర్యంలో తిరంగా ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇంతవరకు పరిహారం అందలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కవితకు పట్టిన గతే రాబోయే రోజుల్లో తెరాసకు పడుతుందని శాపనార్థాలు పెట్టారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలి.. రాబోయే రోజుల్లో తెరాస పతనాన్ని ఆయన చూడాలన్నారు నిజామాబాద్​ ఎంపీ అర్వింద్. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఆలూరు రోడ్డు నుంచి పెర్కిట్ వరకు భాజపా ఆధ్వర్యంలో తిరంగా ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇంతవరకు పరిహారం అందలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కవితకు పట్టిన గతే రాబోయే రోజుల్లో తెరాసకు పడుతుందని శాపనార్థాలు పెట్టారు.

కేసీఆర్​ నూరేళ్లు బతకాలి

ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.