ETV Bharat / state

వెనుక నుంచి లారీని ఢీకొన్న మరో లారీ..ఇద్దరు మృతి

అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు లారీ చోదకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

author img

By

Published : Aug 16, 2019, 8:43 AM IST

రెండు లారీలు ఢీ...ఇద్దరు చోదకులు మృతి

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి రెండు లారీలు నిర్మల్‌ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాయి. ముందు వెళ్తున్న లారీని వెనక వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టగా బోల్తాపడి నుజ్జునుజ్జయ్యాయి. లారీల ముందు భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీహరి వాహనాలను మరో మార్గంలో దారి మళ్లించారు. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్​లోని అనంతపూర్‌ జిల్లా, మరొకరు రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు లారీలు ఢీ...ఇద్దరు చోదకులు మృతి

ఇవీ చూడండి : 'ఇదేం భద్రత ?? ఇకనైనా గస్తీ పెంచండి'

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి రెండు లారీలు నిర్మల్‌ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాయి. ముందు వెళ్తున్న లారీని వెనక వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టగా బోల్తాపడి నుజ్జునుజ్జయ్యాయి. లారీల ముందు భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీహరి వాహనాలను మరో మార్గంలో దారి మళ్లించారు. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్​లోని అనంతపూర్‌ జిల్లా, మరొకరు రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు లారీలు ఢీ...ఇద్దరు చోదకులు మృతి

ఇవీ చూడండి : 'ఇదేం భద్రత ?? ఇకనైనా గస్తీ పెంచండి'

Intro:రంగారెడ్డి జిల్లా : ఆ చిన్నారి నుదుట విధి మృత్యు గీత రాసింది. అనారోగ్యం తగ్గించుకోబోయి అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్ ను ఆటో డీకోట్టడంతో దుర్మరణం చెందింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం రాజగుట్ట కు చెందిన గుంటి బాస్కర్ రెండో కుమార్తె గుంటి దీక్ష(11 నెలలు) మూడు రోజులుగా జ్వరం, జలుబు బాదపడుతోంది దీంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో నగరానికి తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ లో ఆటో డీకోట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన దీక్ష మృతి చెందింది. బాలిక పిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Body:TG_Hyd_11_16_Auto Ambulance Accident_AV_TS10012Conclusion:TG_Hyd_11_16_Auto Ambulance Accident_AV_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.