ETV Bharat / state

కరోనా నివారణ కోసం సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో హోమం

కరోనా నివారణ కోసం నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

author img

By

Published : Jul 10, 2020, 10:26 AM IST

Homam in Sadguru Dattatreya Ashram for prevention of corona
కరోనా నివారణ కోసం సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో హోమం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్​నగర్ సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో గురువారం కరోనా నివారణ కోసం ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, మంగళహారతులు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. వ్యవస్థాపకులు హరిదాసు స్వామి, అర్చకులు నాగేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కరోనా నివారణ కోసం సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో హోమం

ఇదీచూడండి: కరోనా కారణంగా షెడ్డులకే పరిమితమైన ఎంఎంటీఎస్​ రైళ్లు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్​నగర్ సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో గురువారం కరోనా నివారణ కోసం ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, మంగళహారతులు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. వ్యవస్థాపకులు హరిదాసు స్వామి, అర్చకులు నాగేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కరోనా నివారణ కోసం సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో హోమం

ఇదీచూడండి: కరోనా కారణంగా షెడ్డులకే పరిమితమైన ఎంఎంటీఎస్​ రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.