ETV Bharat / state

నిజామాబాద్​ కార్పొరేషన్​లో ముగిసిన  పోలింగ్​ - నిజామాబాద్​ కార్పొరేషన్​లో ముగిసిన  పోలింగ్​

నిజామాబాద్ కార్పొరేషన్​లో చెదురుమదురు గొడవలతో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

corporation Elections in nizamabad
నిజామాబాద్​ కార్పొరేషన్​లో ముగిసిన  పోలింగ్​
author img

By

Published : Jan 22, 2020, 7:54 PM IST

చిన్న చిన్న గొడవలతో నిజామాబాద్ కార్పొరేషన్​ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు గేట్లు మూసేసిన అధికారులు బ్యాలెట్​ బాక్సులను భద్రంగా సీజ్ చేశారు. స్ట్రాంగ్ రూంలకు తరలించారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 413 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 3,07,099 లక్షలు కాగా సాయంత్రం 5 గంటల్లోగా 1,87,705 లక్ష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్​లో పోలింగ్ 61.12 శాతం నమోదయింది.

నిజామాబాద్​ కార్పొరేషన్​లో ముగిసిన పోలింగ్​

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

చిన్న చిన్న గొడవలతో నిజామాబాద్ కార్పొరేషన్​ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు గేట్లు మూసేసిన అధికారులు బ్యాలెట్​ బాక్సులను భద్రంగా సీజ్ చేశారు. స్ట్రాంగ్ రూంలకు తరలించారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 413 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 3,07,099 లక్షలు కాగా సాయంత్రం 5 గంటల్లోగా 1,87,705 లక్ష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్​లో పోలింగ్ 61.12 శాతం నమోదయింది.

నిజామాబాద్​ కార్పొరేషన్​లో ముగిసిన పోలింగ్​

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.