ETV Bharat / state

పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమం

author img

By

Published : Apr 23, 2021, 5:43 PM IST

నిజామాబాద్ పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

Awareness program on corona in Nizamabad
నిజామాబాద్​లో కరోనాపై అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కొవిడ్ 19 నిబంధనలు ప్రజలందరూ పాటించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1 టౌన్​ పరిధిలోని నిజామాబాద్​ రైల్వే స్టేషన్​లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు.

సోషల్​ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని కోరారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే.. సమీపంలోని ఆసుపత్రిలో కరోనా టెస్టు చేయించుకోవాలని తెలిపారు. కరోనా టీకా అందరూ వేసుకోవాలని చెప్పారు.

నిజామాబాద్ పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కొవిడ్ 19 నిబంధనలు ప్రజలందరూ పాటించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1 టౌన్​ పరిధిలోని నిజామాబాద్​ రైల్వే స్టేషన్​లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు.

సోషల్​ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని కోరారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే.. సమీపంలోని ఆసుపత్రిలో కరోనా టెస్టు చేయించుకోవాలని తెలిపారు. కరోనా టీకా అందరూ వేసుకోవాలని చెప్పారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.