ETV Bharat / state

పసుపు బోర్డు ఏర్పాటు ఇంకెప్పుడు ? : మానాల మోహన్​రెడ్డి - ఎంపీ ధర్మపురి అర్వింద్​పై కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు మండిపాటు

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఎందుకు కాలాయాపన చేస్తున్నారని నిజామాబాద్ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి ప్రశ్నించారు. ఐదు రోజుల్లో ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చినా హామీ ఏమైందన్నారు. కాంగ్రెస్​ ఆధ్వర్వంలో పసుపు రైతులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులతో పసుపుబోర్డు-మద్దతుధర అంశంపై సమావేశం నిర్వహించారు.

congress meeting in nizamabad on turmeric board and minimum price
ఎంపీ ధర్మపురి అర్వింద్​ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి
author img

By

Published : Jan 17, 2021, 5:00 PM IST

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చినా హామీ ఏమైందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ను నిజామాబాద్​ ​ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి ప్రశ్నించారు. ఐదు రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తానన్న ఎంపీ ఎందుకు కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్​ ఆధ్వర్వంలో పసుపు రైతులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులతో పసుపుబోర్డు-మద్దతుధర అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రైతుసంఘాల ఉద్యమాలు, భవిష్యత్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. గత ఎన్నికల్లో ఎంపీ అర్వింద్​ ఇచ్చినా హామీని నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర విషయంలో అన్నదాతలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మోహన్​రెడ్డి ఆరోపించారు.

ఇదీ చూడండి : రైతులకు మద్దతుగా ప్రజాసంఘాల మానవహారం

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చినా హామీ ఏమైందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ను నిజామాబాద్​ ​ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి ప్రశ్నించారు. ఐదు రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తానన్న ఎంపీ ఎందుకు కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్​ ఆధ్వర్వంలో పసుపు రైతులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులతో పసుపుబోర్డు-మద్దతుధర అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రైతుసంఘాల ఉద్యమాలు, భవిష్యత్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. గత ఎన్నికల్లో ఎంపీ అర్వింద్​ ఇచ్చినా హామీని నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర విషయంలో అన్నదాతలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మోహన్​రెడ్డి ఆరోపించారు.

ఇదీ చూడండి : రైతులకు మద్దతుగా ప్రజాసంఘాల మానవహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.