ETV Bharat / state

విద్యార్థుల మృతి ఘటనలో అధికారుల చర్యలు

నీటి కుంటలో పడి విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులు, విద్యా వలంటీర్​పై చర్యలు తీసుకున్నారు.

author img

By

Published : Jul 6, 2019, 10:48 PM IST

పిల్లలు పడి చనిపోయిన నీటి గుంత

నిజామాబాద్ జిల్లా నాగారంలో నీటి కుంటలో పడి విద్యార్థులు మృతి ఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యావలంటీర్ జలీల్​ను విధుల నుంచి తొలగించగా.. ప్రధానోపాధ్యాయుడు సిరాజ్, ఉపాధ్యాయుడు అజీజ్​ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న నాగారం ఉర్దూ మీడియం పాఠశాల నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. బయటకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారో లేదో చూడకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకున్నారు.

విద్యార్థుల మృతి ఘటనలో అధికారుల చర్యలు

ఇవీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

నిజామాబాద్ జిల్లా నాగారంలో నీటి కుంటలో పడి విద్యార్థులు మృతి ఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యావలంటీర్ జలీల్​ను విధుల నుంచి తొలగించగా.. ప్రధానోపాధ్యాయుడు సిరాజ్, ఉపాధ్యాయుడు అజీజ్​ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న నాగారం ఉర్దూ మీడియం పాఠశాల నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. బయటకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారో లేదో చూడకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకున్నారు.

విద్యార్థుల మృతి ఘటనలో అధికారుల చర్యలు

ఇవీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.