నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి యదేచ్ఛగా తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6.5 లక్షల సొత్తును రికవరీ చేసినట్టు ఏసీపీ రఘు వెల్లడించారు.
నిందితుల నుంచి రూ.5 వేల నగదు, సుమారు 12 తులాల బంగారం, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకున్నారు. వారిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు