ETV Bharat / state

దావత్​లో తేనెటీగల దాడి.. 15 మంది బంధువర్గానికి గాయాలు - honeybees attack in jallepally abhadhi

తేనెటీగల దాడిలో 15మంది గాయపడిన ఘటన నిజామాబాద్ జిల్లా జల్లేపల్లి ఆబాది వద్ద చోటుచేసుకుంది. కోటగిరి, బోధన్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

తేనెటీగల దాడిలో 15 మందికి గాయాలు
author img

By

Published : Nov 7, 2019, 9:18 AM IST

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లేపల్లి ఆబాది వద్ద కొంతమంది విందు చేసుకుంటుండగా... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 15కి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఎనిమిది మందిని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఏడుగురికి కోటగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తేనెటీగల దాడిలో 15 మందికి గాయాలు

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లేపల్లి ఆబాది వద్ద కొంతమంది విందు చేసుకుంటుండగా... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 15కి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఎనిమిది మందిని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఏడుగురికి కోటగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తేనెటీగల దాడిలో 15 మందికి గాయాలు

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

Intro:TG_NZB_16_06_TENE_TEEGALA_DAADI_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లేపల్లి ఆబాది వద్ద తేనెటీగల దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. కొంతమంది కోటగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రి కి తరలించారు. అందులో ఒకరికి ఎక్కువగా దాడి చేశాయి. జల్లేపల్లి ఆబాది వద్ద విందు చేసుకుంటుండగా ఒక్కసారిగా చెట్టుపై ఉన్న తేనె టీగలు లేవడంతో జనాలు పరుగులు తీశారు. అందులో 15 మందిపై దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Body:శివ


Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.