ETV Bharat / state

భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం

author img

By

Published : Jan 15, 2020, 3:32 PM IST

భైంసాలో తెరాస ప్రచారం మొదలు పెట్టింది. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

trs pracharam at nirmal
భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 6,7 వార్డులలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తెరాసను గెలిపిస్తే కాలనీలు మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు.

భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కారణం కేసీఆర్​దేనని... మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే... మరింత అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 6,7 వార్డులలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తెరాసను గెలిపిస్తే కాలనీలు మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు.

భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కారణం కేసీఆర్​దేనని... మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే... మరింత అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ నేటి నుంచి ప్రచారం మొదలు పెట్టిన తెరాస భైంసా పట్టణంలో 6,7 వార్డులలో తెరాస ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్యే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేటి నుంచి 6,7 వార్డులలో తెరాస పార్టీ అభ్యర్థి తో పాటు కలిసి ప్రచారం చేసిన ముధోల్ ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి, కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థి ని గెలిపించాలని ఓటర్లు ను కోరిన ముధోల్ ఎమ్మెల్యే , ఎమ్మెల్యే మాట్లాడుతూ తెరాసను గెలిపిస్తే కాలనిలలో ఇంకా అభివృద్ధి చేయవచ్చు అన్నారు,తెరాస గెలిపిస్తే ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి బైట్ ముధోల్ ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.