తల్లిదండ్రులు తమ పిల్లలకు దీవెనలు, పట్టువస్త్రాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలతో కన్నవారిపై గౌరవం పెరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వర్ అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులపై గౌరవం, నమ్మకం పెరుగుతాయని గ్రామస్థులు అంటున్నారు.
ఇవీ చూడండి:గోదావరిఖని మహిళల కోలాటం 'వండర్'