ETV Bharat / state

డ్యాంగాపూర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు - రైన ధ్రువీకరణ పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం

నిర్మల్ జిల్లా డ్యాంగాపూర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

డ్యాంగాపూర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Oct 26, 2019, 12:53 PM IST

నిర్మల్ జిల్లా డ్యాంగాపూర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. పోలీసులపై ప్రజల్లో మంచి అభిప్రాయం కూడ గట్టేందుకు గ్రామాల్లో సోదాలు చేశామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక బొలెరో వాహనంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిలువ ఉంచిన ఐదు వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీలు అనగానే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ శశిధర్ రాజు గ్రామస్థులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై అసాంఘిక కార్యకలాపాలను అదుపులోకి తేవడానికే ఈ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ తనిఖీల్లో ఏఎస్పీ, డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు, 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.

డ్యాంగాపూర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ​

నిర్మల్ జిల్లా డ్యాంగాపూర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. పోలీసులపై ప్రజల్లో మంచి అభిప్రాయం కూడ గట్టేందుకు గ్రామాల్లో సోదాలు చేశామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక బొలెరో వాహనంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిలువ ఉంచిన ఐదు వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీలు అనగానే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ శశిధర్ రాజు గ్రామస్థులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై అసాంఘిక కార్యకలాపాలను అదుపులోకి తేవడానికే ఈ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ తనిఖీల్లో ఏఎస్పీ, డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు, 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.

డ్యాంగాపూర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ​

Intro:TG_ADB_31_25_NIRBANDA TANIKILU_AVB_TS10033..
పోలీసులపై మంచి అభిప్రాయం కూడగట్టేందుకు నిర్బంధ తనిఖీలు..
నిర్మల్ జిల్లా డ్యాంగాపూర్ గ్రామంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు..
_________________________________________
పోలీసులపై ప్రజల్లో మంచి అభిప్రాయం కూడా కట్టేందుకు గ్రామాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు .నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు .ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు ,6 ఆటోలు ,ఒక బొలెరో వాహనం తో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిలువ ఉంచిన ఐదు వేల విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నారు .అనంతరం ఎస్పి గ్రామస్తులతో మాట్లాడుతూ నిర్బంధ తనిఖీలు అనగానే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై అసాంఘిక కార్యకలాపాలను అదుపులోకి తేవడానికి ఈ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు .శాంతి భద్రతల పరిరక్షణ కై ప్రజలు సహకరించాలని కోరారు. పోలీసులు పేరు చెప్పగానే ఎవరు భయపడకూడదు, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరారు. ఈ తనిఖీల్లో ఏ ఎస్ పి లు దక్షిణామూర్తి, వెంకట్ రెడ్డి, డి ఎస్ పి ఉపేందర్ రెడ్డి తో పాటు నలుగురు సీఐలు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
బైట్.. శశిధర్ రాజు, ఎస్పీ నిర్మల్ జిల్లాBody:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 9390555843

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.