ETV Bharat / state

ఖానాపూర్​లో ఓటేసిన ఎమ్మెల్యే రేఖానాయక్​ - municipal election in nirmal distric

ఖానాపూర్ మున్సిపాలిటీలో పోలింగ్​ సజావుగా సాగుతోంది. ఉదయం నెమ్మదిగా సాగిన ఓటింగ్​ మధ్యాహ్నం తర్వాత జోరుగా సాగుతోంది. 11వ వార్డు పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే రేఖానాయక్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

municipal election in nirmal
ఖానాపూర్​లో ఓటేసిన ఎమ్మెల్యే రేఖానాయక్​
author img

By

Published : Jan 22, 2020, 3:30 PM IST

నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. పలు ఓటింగ్​ కేంద్రాలను ఆర్డీవో పరిశీలించారు. 12 వార్డుల్లో 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 24 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓటేసేందుకు వస్తున్న వృద్ధులకు పోలీసులు, యువకులు సహకరిస్తున్నారు.

విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

ఖానాపూర్ 12 వార్డుల్లో తెరాస విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్​ ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్స్​తో పాటు మున్సిపల్ ఛైర్మన్ పదవి తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఖానాపూర్​లో ఓటేసిన ఎమ్మెల్యే రేఖానాయక్​

ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు

నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. పలు ఓటింగ్​ కేంద్రాలను ఆర్డీవో పరిశీలించారు. 12 వార్డుల్లో 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 24 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓటేసేందుకు వస్తున్న వృద్ధులకు పోలీసులు, యువకులు సహకరిస్తున్నారు.

విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

ఖానాపూర్ 12 వార్డుల్లో తెరాస విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్​ ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్స్​తో పాటు మున్సిపల్ ఛైర్మన్ పదవి తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఖానాపూర్​లో ఓటేసిన ఎమ్మెల్యే రేఖానాయక్​

ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు

Intro:ఖానాపూర్లో సజావుగా సాగుతున్న పోలింగ్ 11వ వార్డులో ఓటేసిన ఎమ్మెల్య పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డిఓ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం పూట 10 గంటల వరకు మందకొడిగా సాగినా పోలింగు 11 గంటలకు పుంజుకుంది. 12 వార్డులు 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 24 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ 11 వరకు సజావుగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్ డి ఓ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు ఓటేసేందుకు వస్తున్న వృద్ధులకు పోలీసులు యువకులు సహకరిస్తున్నారు. మాదే విజయం అంటున్న ఎమ్మెల్యే ఖానాపూర్ 12 వార్డులు ఎమ్మెల్యే రేఖానాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఈటీవీ ఈనాడు తో మాట్లాడుతూ మండల కేంద్రంలోని పురపాలక బరిలో ఉన్న 12 వార్డులలో విజయం మాదే అన్నట్టు ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్ తోపాటు మున్సిపల్ చైర్మన్ పదవి తెరాస కూడా కూడా కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ వాయిస్


Body:రాజేందర్ కంట్రిబ్యూటర్


Conclusion:9441086640

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.