ETV Bharat / state

పోలీసు అమరవీరుల సేవల చిరస్మరణీయం: మంత్రి - పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్​లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

అమరవీరుల సంస్మరణ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్
author img

By

Published : Oct 21, 2019, 1:03 PM IST

అమరవీరుల సంస్మరణ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో పోలీసులు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ... ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. అనంతరం పోలీసులు వందనం సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేసిన త్యాగాలు ఎల్లవేళలా స్మరించుకోవాలని మంత్రి సూచించారు. వారు విధులు నిర్వహించడం వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అందుకు ప్రభుత్వం పోలీసులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూర్తి చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: పట్టు బిగించిన టీమిండియా.. కష్టాల్లో సఫారీలు

అమరవీరుల సంస్మరణ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో పోలీసులు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ... ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. అనంతరం పోలీసులు వందనం సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేసిన త్యాగాలు ఎల్లవేళలా స్మరించుకోవాలని మంత్రి సూచించారు. వారు విధులు నిర్వహించడం వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అందుకు ప్రభుత్వం పోలీసులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూర్తి చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: పట్టు బిగించిన టీమిండియా.. కష్టాల్లో సఫారీలు

Intro:TG_ADB_31_21_POLICE_MINISTER_AVB_TS10033
TG_ADB_31a_21_POLICE_MINISTER_AVB_TS10033.mp4
పోలీస్ అమరవీరుల త్యాగాలు మారువలేనివి..
అమరవీరుల సంస్మరణ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
------------------------------------------------------------------
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు . నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకల్లో పాల్గొన్నారు .అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ,వారి ఆత్మ శాంతించాలని పోలీసులు వందనం సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు .అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేసిన త్యాగాలు ఎల్లవేళల స్మరించుకోవాలని సూచించారు. వారు విధులు నిర్వహించడం తోనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అందుకు ప్రభుత్వం పోలీసులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూర్తి చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
బైట్.. ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర మంత్రిBody:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 9390555843

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.