ETV Bharat / state

క్వారంటైన్​లో ఉన్న సిబ్బందికి.. పండ్లు పంచిన సహచరులు!

author img

By

Published : Sep 5, 2020, 4:44 PM IST

కరోనా వైరస్​ బారిన పడి.. హోం క్వారంటైన్​లో ఉన్న టోల్​ప్లాజా సిబ్బందికి తోటి ఉద్యోగులు పండ్లు, పాలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. నిర్మల్​ జిల్లా సోన్​ మండల పరిధిలోని గంజాల్​ టోల్​ప్లాజాలో పనిచేసే పలువురు సిబ్బంది కొవిడ్​ బారిన పడ్డారు. వారికి తమవంతు సాయంగా తోటి ఉద్యోగులు పోషకాహారం అందించారు.

Ganjal Toll Plaza Staff Distributes Fruits For toll plaza Corona Patients  in Nirmal District
క్వారంటైన్​లో ఉన్న సిబ్బందికి.. పండ్లు పంచిన సహచరులు!

నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలోని గంజాల్​ టోల్​ ప్లాజాలో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. హోం క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతున్న వారికి.. తోటి ఉద్యోగులు తమ వంతు సాయంగా పండ్లు, పాలు, కోడిగుడ్లు, మందులు పంపిణీ చేశారు. కరోనాతో బాధపడుతున్న సహచరులకు ధైర్యం చెప్పారు. పౌష్టికాహారం తీసుకొని సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టోల్​ప్లాజా ఉద్యోగులు గంగాధర్​, విక్రమ్, రాజు, మురళి, నవీన్​, సురేష్​, మహేష్​. అజహర్​, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలోని గంజాల్​ టోల్​ ప్లాజాలో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. హోం క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతున్న వారికి.. తోటి ఉద్యోగులు తమ వంతు సాయంగా పండ్లు, పాలు, కోడిగుడ్లు, మందులు పంపిణీ చేశారు. కరోనాతో బాధపడుతున్న సహచరులకు ధైర్యం చెప్పారు. పౌష్టికాహారం తీసుకొని సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టోల్​ప్లాజా ఉద్యోగులు గంగాధర్​, విక్రమ్, రాజు, మురళి, నవీన్​, సురేష్​, మహేష్​. అజహర్​, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.