ETV Bharat / state

శిలాఫలకంపై ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వరా: భాజపా - నిర్మల్​ జిల్లాలో భాజపా నేతల రాస్తారోకో

ప్రోటోకాల్​ పాటించడం లేదంటూ నిర్మల్​ జిల్లా మాటేగాం వద్ద భాజపా నేతలు రాస్తారోకో నిర్వహించారు. రహదారి నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరుచేసిన ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు పేరును ఐదోస్థానంలో రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

nirmal bjp strike
శిలాఫలకంపై ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వరా: భాజపా
author img

By

Published : Dec 13, 2020, 9:03 AM IST

నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం వద్ద భాజపా నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద మాటేగాం నుంచి కుంటాల మండలం లింబాబి వరకు రహదారి మంజూరైంది. ప్రోటోకాల్​ ప్రకారం ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు పేరును శిలాఫలకంలో ఐదో స్థానంలో వేశారంటూ భాజపా నేతలు ఆందోళన చేపట్టారు.

రహదారి నిర్మాణానికి బాపూరావు.. రూ.9 కోట్లు మంజూరుచేశారని ముధోల్​ ఎంపీటీసీ తెలిపారు. ప్రోటోకాల్​ పాటించాలని డిమాండ్​ చేశారు.

నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం వద్ద భాజపా నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద మాటేగాం నుంచి కుంటాల మండలం లింబాబి వరకు రహదారి మంజూరైంది. ప్రోటోకాల్​ ప్రకారం ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు పేరును శిలాఫలకంలో ఐదో స్థానంలో వేశారంటూ భాజపా నేతలు ఆందోళన చేపట్టారు.

రహదారి నిర్మాణానికి బాపూరావు.. రూ.9 కోట్లు మంజూరుచేశారని ముధోల్​ ఎంపీటీసీ తెలిపారు. ప్రోటోకాల్​ పాటించాలని డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి: ఆర్థిక లోటు భర్తీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని విన్నపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.