ETV Bharat / state

నిర్మల్ డిపోలో విధుల్లో చేరిన ఐదుగురు కార్మికులు - నిర్మల్ డిపోలో విధుల్లో చేరిన ఐదుగురు కార్మికులు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ఒక అసిస్టెంట్ మేనేజర్, ఓ డ్రైవర్ మరో ముగ్గురు కార్యాలయ సిబ్బంది ఉద్యోగాల్లో చేరుతున్నట్లు మంగళవారం డిపో మేనేజర్​కు లేఖలను అందజేశారు.

నిర్మల్ డిపోలో విధుల్లో చేరిన ఐదుగురు కార్మికులు
author img

By

Published : Nov 6, 2019, 9:57 AM IST

నిర్మల్ బస్ డిపో పరిధిలో ఐదుగురు కార్మికులు మంగళవారం రోజున ఉద్యోగాల్లో చేరారు. అందుకు సంబంధించిన సమ్మతి పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య డిపో మేనేజర్​కు అందజేశారు. చేరిన వారిలో నలుగురు కార్యాలయ సిబ్బంది కాగా... మరొకరు డ్రైవరు ఉన్నారు. విధుల్లో చేరిన ఉద్యోగులంతా తాము సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొంటూ స్వ దస్తూరితో రాసిన లేఖలను డిపో కార్యాలయంలో అందజేశారు. తమ పేరు, ఉద్యోగి సంఖ్య, హోదా, గుర్తింపుకార్డు వివరాలను జతచేశారు.

వీరంతా ప్రభుత్వ పిలుపు మేరకు బేషరతుగా ఉద్యోగంలో చేరుతున్నట్లు లేఖలో ప్రకటించారు. విధుల్లో చేరే ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఉద్యోగులను అడ్డుకున్నా... భౌతిక దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఆదిలాబాద్ డిపో పరిధిలోని అసిస్టెంట్ మేనేజర్ అమృత కూడా విధుల్లో చేరారు.

నిర్మల్ డిపోలో విధుల్లో చేరిన ఐదుగురు కార్మికులు

ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు

నిర్మల్ బస్ డిపో పరిధిలో ఐదుగురు కార్మికులు మంగళవారం రోజున ఉద్యోగాల్లో చేరారు. అందుకు సంబంధించిన సమ్మతి పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య డిపో మేనేజర్​కు అందజేశారు. చేరిన వారిలో నలుగురు కార్యాలయ సిబ్బంది కాగా... మరొకరు డ్రైవరు ఉన్నారు. విధుల్లో చేరిన ఉద్యోగులంతా తాము సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొంటూ స్వ దస్తూరితో రాసిన లేఖలను డిపో కార్యాలయంలో అందజేశారు. తమ పేరు, ఉద్యోగి సంఖ్య, హోదా, గుర్తింపుకార్డు వివరాలను జతచేశారు.

వీరంతా ప్రభుత్వ పిలుపు మేరకు బేషరతుగా ఉద్యోగంలో చేరుతున్నట్లు లేఖలో ప్రకటించారు. విధుల్లో చేరే ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఉద్యోగులను అడ్డుకున్నా... భౌతిక దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఆదిలాబాద్ డిపో పరిధిలోని అసిస్టెంట్ మేనేజర్ అమృత కూడా విధుల్లో చేరారు.

నిర్మల్ డిపోలో విధుల్లో చేరిన ఐదుగురు కార్మికులు

ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు

Intro:TG_ADB_35_05_UDYOGULA CHERIKA_AV_TS10033..
నిర్మల్ డిపో పరిధిలో ఐదుగురు విధుల్లో చేరిక
--------------------------------------------------------
నిర్మల్ బస్ డిపో పరిధిలో ఐదుగురు కార్మికులు ఉద్యోగాల్లో చేరినట్లు సమ్మతి పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య సమ్మతి పత్రాలను అందజేశారు. చేరిన వారిలో నలుగురు కార్యాలయ సిబ్బంది, ఇంకొకరు చోదకుడు ఉన్నారు. విధుల్లో చేరిన ఉద్యోగులంతా తాము సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొంటూ స్వదస్తూరితో రాసిన లేఖలను డిపో కార్యాలయంలో అందజేశారు. తమ పేరు, ఉద్యోగి సంఖ్య, హోదా, గుర్తింపుకార్డు వివరాలను జతచేశారు. అయితే వాహన చోదకుడు కఱ్ఱసహాయంతో రావడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ పిలుపు మేరకు బేషరతుగా ఉద్యోగంలో చేరుతున్నట్లు లేఖలో ప్రకటించారు. దీనికితోడు విధుల్లో చేరే ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. ఎవరైనా ఉద్యోగులను అడ్డుకున్నారు, భౌతిక దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఆదిలాబాద్ డిపో పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగి అమృత ( అసిస్టెంట్ మేనేజరు) విధుల్లో చేరినట్టు నిర్మల్
బస్ డిపో కార్యాలయంలో పోలీస్ బందోబస్తు మద్య సమ్మతి పత్రం సమర్పించారు. బైంసా డిపో పరిధిలోని నలుగురు కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు భైంసా డిపోలో సమ్మతి పత్రాలను అందజేశారు.Body:నిర్మల్ జిల్లా Conclusion:శ్రీనివాస్ 9390555843

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.