ETV Bharat / state

జులై 20 లోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

author img

By

Published : Jul 1, 2019, 1:15 PM IST

జులై 20లోపు తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 75 వేల మందిని చేర్చేవిధంగా నాయకులకు లక్ష్యాన్ని నిర్దేశించారు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి.

లక్ష్యాన్ని పూర్తి చేయాలి

తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రూ.100తో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ తరఫున రూ. రెండు లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సభ్యులకు సూచించారు. జిల్లాలో ఎమ్మెల్యేతో సభ్యత్వ నమోదు చేసుకునేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. క్రియాశీలక మరియు సాధారణ సభ్యత్వ నమోదుకు రుసుము చెల్లించి పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. నూతన జిల్లాలో 75 వేల సభ్యత్వ నమోదు చేయాలని నాయకులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ఇవీచూడండి: వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్​ కళాశాలలకు సుప్రీం షాక్​

తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రూ.100తో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ తరఫున రూ. రెండు లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సభ్యులకు సూచించారు. జిల్లాలో ఎమ్మెల్యేతో సభ్యత్వ నమోదు చేసుకునేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. క్రియాశీలక మరియు సాధారణ సభ్యత్వ నమోదుకు రుసుము చెల్లించి పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. నూతన జిల్లాలో 75 వేల సభ్యత్వ నమోదు చేయాలని నాయకులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ఇవీచూడండి: వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్​ కళాశాలలకు సుప్రీం షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.