ETV Bharat / state

'ఆకలితో ఎవరూ పస్తులు ఉండరాదు' - Makthal MLA Chittem Rammohan Reddy distributes the rice

కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ నేపథ్యంలో.. ఇతరరాష్ట్రాల నుంచి వలసవచ్చిన కార్మికులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆపన్నహస్తం కింద బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

Makthal MLA Chittem Rammohan Reddy distributes the rice
ఆకలితో ఏఒక్కరూ చావకూడదు: ఎమ్మెల్యే చిట్టెం
author img

By

Published : Mar 31, 2020, 8:36 PM IST

నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని ఇటుకబట్టీల వద్ద కార్మికులకు ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, రూ.500నగదు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి అందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలిచావులు ఉండరాదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కనీసం మీటరు దూరం పాటించాలని, ముఖానికి మాస్కులు తప్పనిసరి ఉపయోగించాలని సూచించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి, కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు.

ఆకలితో ఏఒక్కరూ చావకూడదు: ఎమ్మెల్యే చిట్టెం

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని ఇటుకబట్టీల వద్ద కార్మికులకు ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, రూ.500నగదు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి అందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలిచావులు ఉండరాదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కనీసం మీటరు దూరం పాటించాలని, ముఖానికి మాస్కులు తప్పనిసరి ఉపయోగించాలని సూచించారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి, కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు.

ఆకలితో ఏఒక్కరూ చావకూడదు: ఎమ్మెల్యే చిట్టెం

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.