ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సేవలు ప్రారంభం - yadadri temple

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇవాళ ఉదయం పునఃప్రారంభించారు. పవిత్ర జలంతో శుద్ధి చేసి స్వామివారికి సేవలు నిర్వహించారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సేవలు ప్రారంభం
author img

By

Published : Jul 17, 2019, 11:39 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని అర్చుకులు తెరిచి నిత్య పూజలు నిర్వహించారు. చంద్రగ్రహణం వీడిపోయినందున మంగళవారం సాయంత్రం ఆలయ తలుపులు మూసివేశారు. ఈరోజు ఉదయం పవిత్ర జలంతో శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించారు. 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సేవలు ప్రారంభం

ఇదీ చూడండి: '69 శాతం రెండు పడక గదుల నిర్మాణం పూర్తి'

యాదాద్రి భువనగిరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని అర్చుకులు తెరిచి నిత్య పూజలు నిర్వహించారు. చంద్రగ్రహణం వీడిపోయినందున మంగళవారం సాయంత్రం ఆలయ తలుపులు మూసివేశారు. ఈరోజు ఉదయం పవిత్ర జలంతో శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించారు. 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సేవలు ప్రారంభం

ఇదీ చూడండి: '69 శాతం రెండు పడక గదుల నిర్మాణం పూర్తి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.