ETV Bharat / state

భువనగిరి- చిట్యాల రహదారిపై రాస్తారోకో

రామన్నపేటలోని కనకదుర్గ ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆలయ కమిటీ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు.

author img

By

Published : Aug 9, 2019, 1:33 PM IST

రాస్తారోకో

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో కనకదుర్గ ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆలయ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. భువనగిరి- చిట్యాల రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్డీవో, తహసీల్దార్ స్పందించి ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో కనకదుర్గ ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆలయ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. భువనగిరి- చిట్యాల రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్డీవో, తహసీల్దార్ స్పందించి ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

రహదారిపై రాస్తారోకో

ఇవీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.