ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - lockdown

లాక్​డౌన్​ నేపథ్యంలో కోమటిరెడ్డి సుశీలమ్మ పౌండేషన్​ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలంతా ప్రభుత్వ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

mla komatireddy rajagopal reddy groceries distribution in nalgonda district
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : May 8, 2020, 12:05 AM IST

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చండూర్, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని పేదలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు తమ వంతుగా సాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవాలంటే స్వీయ నియంత్రణ పాటిస్తూ, ప్రభుత్వ లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు.

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చండూర్, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని పేదలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు తమ వంతుగా సాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవాలంటే స్వీయ నియంత్రణ పాటిస్తూ, ప్రభుత్వ లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు.

ఇవీ చూడండి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: చాడ వెంకట్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.