ETV Bharat / state

నాగార్జున సాగర్​లో కేఆర్​ఎంబీ బోర్డు సభ్యుల సందర్శన.. ఆ విషయాలపై ఆరా

author img

By

Published : Oct 6, 2021, 4:22 PM IST

నాగార్జునసాగర్ జలాశయాన్ని (Nagarjuna Sagar reservoir) కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యులు (krmb board members) సందర్శించారు. జలాశయం క్రస్ట్​గేట్లను, స్పిల్​వే, కంట్రోల్​రూమ్​తో పాటు సాగర్​ కుడి, ఎడమ కాలువలను, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.

krmb board members
krmb board members

నల్గొండ జిల్లాలోని (nalgonda district) నాగార్జున సాగర్​ జలాశయాన్ని(Nagarjuna Sagar reservoir) కృష్ణానదీ యాజమాన్యబోర్డు సభ్యులు (krmb board members) సందర్శించారు. సాగర్​ జలాశయం ఎస్​ఈ.. ధర్మ ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు టి.కె. శివారాజన్ నేతృత్వంలో అనుపమ్ ప్రసాద్, త్రినాథ్... జలాశయాన్ని పరిశీలించారు. జలాశయం క్రస్ట్ గేట్లను, స్పిల్ వే, కంట్రోల్ రూమ్​ను, సాగర్ కుడి, ఎడమ కాలువలతో పాటు ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.

సాగర్​ జలాశయాన్ని పరిశీలుస్తున్న కేఆర్​ఎంబీ బోర్డు సభ్యులు
సాగర్​ జలాశయాన్ని పరిశీలిస్తున్న కేఆర్​ఎంబీ బోర్డు సభ్యులు

తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపు విషయంలో విభేదాలు తెర పైకి వస్తున్న నేపథ్యంలో కేఆర్​ఎంబీ బోర్డు సభ్యుల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సాగర్ జలాశయం నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి తదితర వివరాలను జలాశయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర్​కు సంబంధించిన అన్ని విషయాలను, కాలువల పరిస్థితి గురించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో నాగార్జున సాగర్ జలాశయం డీఈ, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

జలాశయం వివరాలు చెబుతున్న అధికారులు
జలాశయం వివరాలు చెబుతున్న అధికారులు

ఇదీ చూడండి: Nagarjuna Sagar Dam: దెబ్బతిన్న స్పిల్​వే... 8 గేట్ల దిగువ భాగంలో భారీ గుంతలు!

నల్గొండ జిల్లాలోని (nalgonda district) నాగార్జున సాగర్​ జలాశయాన్ని(Nagarjuna Sagar reservoir) కృష్ణానదీ యాజమాన్యబోర్డు సభ్యులు (krmb board members) సందర్శించారు. సాగర్​ జలాశయం ఎస్​ఈ.. ధర్మ ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు టి.కె. శివారాజన్ నేతృత్వంలో అనుపమ్ ప్రసాద్, త్రినాథ్... జలాశయాన్ని పరిశీలించారు. జలాశయం క్రస్ట్ గేట్లను, స్పిల్ వే, కంట్రోల్ రూమ్​ను, సాగర్ కుడి, ఎడమ కాలువలతో పాటు ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.

సాగర్​ జలాశయాన్ని పరిశీలుస్తున్న కేఆర్​ఎంబీ బోర్డు సభ్యులు
సాగర్​ జలాశయాన్ని పరిశీలిస్తున్న కేఆర్​ఎంబీ బోర్డు సభ్యులు

తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపు విషయంలో విభేదాలు తెర పైకి వస్తున్న నేపథ్యంలో కేఆర్​ఎంబీ బోర్డు సభ్యుల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సాగర్ జలాశయం నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి తదితర వివరాలను జలాశయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర్​కు సంబంధించిన అన్ని విషయాలను, కాలువల పరిస్థితి గురించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో నాగార్జున సాగర్ జలాశయం డీఈ, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

జలాశయం వివరాలు చెబుతున్న అధికారులు
జలాశయం వివరాలు చెబుతున్న అధికారులు

ఇదీ చూడండి: Nagarjuna Sagar Dam: దెబ్బతిన్న స్పిల్​వే... 8 గేట్ల దిగువ భాగంలో భారీ గుంతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.