ETV Bharat / state

సాగర్​లో కరీంనగర్ మేయర్ ప్రచారం

author img

By

Published : Mar 25, 2021, 7:54 PM IST

నాగార్జున సాగర్ తెరాస ప్రచారంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

trs election campaign
ప్రచారంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హిల్ కాలనీ 2వ వార్డులోని సీనియర్ సిటిజన్స్​ని కలిసి సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు ఛైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హిల్ కాలనీ 2వ వార్డులోని సీనియర్ సిటిజన్స్​ని కలిసి సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు ఛైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఫాస్టాగ్'లో లొసుగులు- మోసగాళ్లకు కాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.