ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

నాగర్​కర్నూల్​ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా విధులను బహిష్కరించారు.

author img

By

Published : Nov 6, 2019, 6:59 PM IST

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

నాగర్​కర్నూల్​ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా విధులను బహిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ధర్నాలో వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. మృతి చెందిన విజయారెడ్డికి సంతాపం తెలిపారు. తహసీల్దార్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కారు తీసుకువచ్చిన కొత్త విధానం వల్లే ప్రజల మధ్య రెవెన్యూ శాఖపై నమ్మకం లేకుండా పోయిందని వాపోయారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్​లో వినతిపత్రం అందజేశారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్​ చేస్తూ వ్యాజ్యం

నాగర్​కర్నూల్​ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా విధులను బహిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ధర్నాలో వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. మృతి చెందిన విజయారెడ్డికి సంతాపం తెలిపారు. తహసీల్దార్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కారు తీసుకువచ్చిన కొత్త విధానం వల్లే ప్రజల మధ్య రెవెన్యూ శాఖపై నమ్మకం లేకుండా పోయిందని వాపోయారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్​లో వినతిపత్రం అందజేశారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్​ చేస్తూ వ్యాజ్యం

Intro:TG_MBNR_12_6_REVENUE_ANDOLANA_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) తాసిల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా రెవెన్యూ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు రెవెన్యూ సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు. మృతి చెందిన విజయ రెడ్డి కి సంతాపం తెలిపారు. తహసిల్దార్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం వల్లనే ఈరోజు ప్రజల మధ్య రెవెన్యూ కు నమ్మకం లేకుండా పోయిందని వాపోయారు. భూములు క్రమబద్దీకరించడం లో ఎన్నో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని దీనికంతటికీ రెవెన్యూ వ్యవస్థ కారణంగా చిత్రీకరిస్తున్నారని ఆందోళన చెందారు. ప్రజలకు రెవెన్యూ వ్యవస్థ పై చెడు అభిప్రాయాన్ని ప్రభుత్వమే కలిగిస్తుందని... నాయకులు అన్నారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపి అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రాన్ని అందజేశారు....VO


Body:TG_MBNR_12_6_REVENUE_ANDOLANA_VO_TS10050


Conclusion:TG_MBNR_12_6_REVENUE_ANDOLANA_VO_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.